అమరపు సత్యనారాయణ అప్పటి శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి తాలూకా పాములవలస గ్రామంలో అప్పలనాయుడు, కన్నమ్మలకు 1937 ఏప్రిల్ 12 న జన్మించారు. చిన్నతనంలో పాటలు,పద్యాలు గొంతెత్తి అందరూ వినెలా పాడేవారు. అతని కంఠ మాధుర్యాన్ని గుర్తించి పక్కి సత్యన్నారాయణ అనే ఉపాధ్యాయుడు శిక్షణనిస్తే మంచి కళాకారుడవుతాడని చేరదీసాడు. ఒకవైపు నాటకాల్లో అవకాశాలిస్తూ మరొకవైపు నోము సూర్యారావు వద్ద శిక్షణ యిప్పించాడు. పద్యం భావయుక్తంగా పాడటానికి సంగీతం చాలా అవసరమని అందులో శిక్షణ పొందారు. శ్రావ్యమైన కంఠం,చూడచక్కని రూపం,భావాత్మక …
దివిలి అప్పారావు (శిల్పి) ,M.A.,M.Ed., M.Phil., శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మం గ్రామంలో రామమూర్తి, సూరమ్మ దంపతులకు జన్మించారు. చేతివృత్తులను ఆదరించే రోజులనుంచి తన కుటుంబ వారసత్వ కళను అభ్యాసం చేసేవాడు . ప్రాధమిక విధ్య చదువుతున్న రోజుల్లోనే తన స్వహస్తలతో మట్టితో మహాత్మా గాంధీ బొమ్మను తయారు చేసి గ్రామ పెద్దలు , పాఠశాల ఉపాధ్యాయుల ప్రశంసలు పొందారు ,అలా తన కళా నైపుణ్యాన్ని పదును పెట్టి కళా రంగంలో ప్రావీణ్యం సంపాదించారు.ఒక …
ధూపం సూర్యలింగం దేశంలో గొప్ప నృత్య రూపాల్లో ‘పేరిణి’ నృత్యం ఎంచదగ్గది. ‘పేరిణి నృత్యహేలని ప్రపంచానికి పరిచయం చేసిన నటరాజ రామకృష్ణకి దేశవ్యాప్తంగా ఎందరో శిష్యులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం బొద్దూరుకు చెందిన ధూపం సూర్యలింగం జిల్లాలో పేరెన్నికగన్న పేరిణి నృత్య కళాకారుడు. నటరాజ రామకృష్ణకు ఆయన కుడిభుజం. మృదంగం ఆయన నిర్దేశించినట్టే పలుకుతుంది. ద్రుపదబాణీ తెలిసిన అతికొద్దిమందిలో ఆయన ఒకరు. ఆయన వేళ్లలో నాదం వుంది. ‘పేరిణి’ ఆయనే పునఃప్రాణం పోశారు. ఓంకార …
తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి గారు (ఆగష్టు 29, 1863 – జనవరి 22, 1940) . గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమంవల్ల …
మాస్టర్ శరత్ చంద్ర శ్రీకాకుళం జిల్లా లోని గార మండలం లంకపేట గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు పద్మావతి, బ్రహ్మంలు. ఈయన తండ్రి కూడా సంగీత కళాకారుడే. తన తండ్రి వద్ద 11 ఏళ్ల వయసులోనే హార్మోనియం నేర్చుకుని పౌరాణిక నాటకాలలో తన తండ్రితో పాటు రంగస్థల ప్రదర్శనలకు వెళ్ళి హార్మోనిస్టుగా రాణించారు. 1994 లో గరివిడి ప్రాంతంలో ఎలిశెట్టి రాంబాబు గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. తదుపరి ఆయన సహకారంతో ఘంటశాల సంగీత సమాఖ్యను ఏర్పాటు చేశారు. అనేక సంగీత విభారలును నిర్వహించారు. మాస్టర్ శరత్ …
సంవత్సరం ఎ.సి.సం. రకం విజేత పేరు పార్టీ ఓట్లు పరాజితుడు పార్టీ ఓట్లు 2024[2] 4 జనరల్ మామిడి గోవిందరావు తె.దే.పా 89452 రెడ్డి శాంతి వైసీపీ 62925 2019 4 జనరల్ రెడ్డి శాంతి వైసీపీ 76,941 కలమట వెంకటరమణ మూర్తి తె.దే.పా 61390 2014 4 జనరల్ కలమట వెంకటరమణ మూర్తి వైసీపీ 69320 విజయరామరాజు శత్రుచర్ల తె.దే.పా 65455 2009 123 GEN విజయరామరాజు శత్రుచర్ల INC 58936 కలమట వెంకటరమణ మూర్తి …



